ఇదిలావుండగా, విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. పోలీసులు మైండ్గేమ్ ఆడటంతో అనుమానం వచ్చిందని, ఏపీ డీజీపీ ఆపరేషన్ ఆర్కే పేరుతో అపరేషన్ చేపట్టడంతో మా అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు.