మార్చి 28 తేది నాటికి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నియోకవర్గాలలోని ఎమ్మెల్సీలు పద్మారాజు రుద్రమరాజు, బసవపున్నయ్య, నన్నపనేని రాజకుమారి, తిప్పేస్వామిలు రిటైర్ అవుతారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు మార్చి 10 నుంచి 17 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.