మరొక్కసారి చెబుతున్నా, మేము మంచి చేసి ఓడిపోయాము, చంద్రబాబుకి వార్నింగ్: వైఎస్ జగన్

ఐవీఆర్

గురువారం, 4 జులై 2024 (15:27 IST)
నెల్లూరు సెంట్రల్ జైలులో వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. " రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారు. మీరు చేసే పని మంచిది కాదు చంద్రబాబు గారు. మీరు విత్తనం నాటితే అది వృక్షమవుతుంది. మీరు నిరంతరం పాలకులుగా వుండరు. అది తెలుసుకోండి.
 

Em matladuthunnav anna

Manchi cheste ఓడిపోవడం entanna pic.twitter.com/wlo7QJCXsD

— రాG రెడ్డి గారి అమ్మాయి(@Nithya_pspk) July 4, 2024
మేము మంచి చేసి ఓడిపోయాము. కాస్తో కూస్తో 10 శాతం మంది మీ హామీలు చూసి మోసపోయారు. మీరు ఇలాగే చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. మంచి చేయండి లేకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది. చంద్రబాబును ఈ విషయంలో నేను హెచ్చరిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చారు.

ఇదే బలుపుకి, ఇదే అహంకారానికి, ఇదే అణచివేతకు ప్రజలు చాచి పెట్టి కొట్టి 2 వారాలు అవ్వలేదు...

మళ్ళీ నేను అధికారంలోకి వస్తే.. నన్ను ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ లాగా చంపేస్తా! నన్ను ఎదిరిస్తే రంగనాయకమ్మ లాగా అరెస్ట్ చేస్తా, నాకు ఎదురు వస్తే బాబాయ్‌ని లేపినట్టు లేపేస్తా అని మళ్ళీ… pic.twitter.com/ECFvO4uiDG

— Telugu Desam Party (@JaiTDP) July 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు