ఈ సందర్భంగా మాట్లాడుతూ.."పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం మన బాధ్యత. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 9 నెలల్లో, ఎక్కడా అవినీతి లేకుండా రూ. 829 కోట్లను నిర్వాసిత ప్రజల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసిన ఘనత మన సంకీర్ణ ప్రభుత్వానికి ఉంది." బాబు పేర్కొన్నారు.