ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

సోమవారం, 29 జనవరి 2018 (21:25 IST)
ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పేవరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్‌కు సోమవారం ఒక వినతి పత్రం ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు