రెండవ రోజు సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్టా జిల్లాకు చెందిన వేలాది మంది స్దానికులు అన్నా క్యాంటేన్ పరీశీలించి, 5 రూపాయలకే లభించే పెరుగు అన్నం, రూపాయికి లభించే ఇడ్లీ తినాలని వచ్చారు. కాని వారి ఆశను అడిఆశ చేసారు నిర్వాహకులు. తాత్కలిక సచివాలయంలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు కూడా క్యాంటీన్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్క రోజు ముచ్చటగా అన్నా క్యాంటిన్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.