కాగా, అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఒక ప్రాజెక్ట్ను పరిశీలిస్తుండగా, బన్నీ ముందుగానే మరో చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆర్థికపరమైన కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అట్లీ సినిమా బడ్జెట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్గా అట్లీ పారితోషికం దాదాపు 100 కోట్లు. అల్లు అర్జున్ 250 కోట్లు మొత్తం 350 కోట్లుకాగా, సినిమా ఏ స్థాయిలో తీయాలనే ప్లాన్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ , త్రివిక్రమ్ భాగాస్వామ్యమ్ లో సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది. అల్లాగే, .అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు రెండూ ఒకేసారి షూటింగ్ జరగ వచ్చని కథనాలు వినిపిస్తున్నాయి.