కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ను పరీక్షించి వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోచారానికి అందిస్తున్న వైద్యసేవలను జేఈవో శ్రీనివాసరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోబీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం.