తెనాలిలో కాకినాడ యువకుడి కిడ్నాప్ - కరెంట్ షాక్తో చిత్రహింసలు
గుంటూరు జిల్లా తెనాలిలో కాకినాడ యువకుడు కిడ్నాప్ చేసి కరెంట్ షాక్తో చిత్రహింసలు పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ పెద్దాపురానికి చెందిన సతీశ్ అనే యువకుడు గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల వేతనం మణిదీప్ ఇవ్వాల్సివుంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచుకూ మణిదీప్కు ఫోన్ చేస్తుండేవాడు.