మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!

గురువారం, 15 సెప్టెంబరు 2011 (18:43 IST)
విశాఖపట్టణానికి 60 కిలోమీటర్దూరంలఉండే "అనంతగిరులు" సౌందర్యవర్ణనాతీతం. తూర్పుకనుమలలభాగంగవిస్తరించిఇవి సముద్రమట్టానికి 1150మీటర్ఎత్తుఉన్నాయి. విశాలంగపరచుకొన్పచ్చదనం, కాఫీతోటలు, జలపాతాలు, గుబురుచెట్లు.. ఈ ప్రాంతంలవాటి అందాలనఆశ్వాదిస్తనడకసాగించడఅందమైఅనుభవం.

పడమటి ప్రాంతాలవారికి అత్యంప్రీతిపాత్రమైప్రదేశం "హార్స్‌లహిల్స్". తిరుపతికి 150 కిలోమీటర్దూరంలో, సముద్రమట్టానికి 1300 మీటర్ఎత్తుఉన్హార్స్‌లహిల్సవేసవి విడిదిగప్రాముఖ్యసంతరించుకుంది. ఇక్కశీతాకాలంలకూడసందర్శించవచ్చు. అయితవిపరీతమైచలి ఉంటుంది. ఏపుగపెరిగియూకలిప్టస్, చందనవృక్షానీడల్లోంచి నీలికొండలనస్పృశిస్తూ... చల్లటి గాలిలతేలుతవస్తున్సంపంగి పరిమళాలతఅలరిస్తుంటుంది.

అలాగే.. గోదావరి నదిలపాపికొండలు, పట్టిసీమనచుట్టివచ్చపడవప్రయాణం, కోనసీమలతిరుగుతుంటఅచ్చకేరళలఉన్నట్టఅనిపిస్తుంది. విశాలమైగోదావరి ఒక్కసారిగపాపికొండదగ్గవొదిగితీరు.. సూర్యాస్తమయం, సాయసంధ్యవేళలు.. రాత్రవుతుంటతళుక్కుమనతారలకళ్ళలనింపుకోవాల్సిఅందాలేగానమాటలకఅందవు.

ప్రశాంతంగగడపాలని కోరుకునేవారికి అద్భుతమైప్రదేశం "సూర్యలంబీచ్". గుంటూరుజిల్లబాపట్దగ్గరున్న ఈ బీచహైదరాబాద్‌నుంచి 300 కిలోమీటర్దూరంలఉంటుంది. అలాగే.. కృష్ణానదిలవిహారానికి విజయవాదగ్గభవానఐల్యాండులఅన్ని సదుపాయాలఉన్నాయి. 130 ఎకరాల్లవిస్తరించిభవానఐల్యాండులనౌకావిహారం ఓ అందమైఅనుభూతిగమిగులుతుంది. ఇవేకాకుండా.. కొండపల్లి బొమ్మతయారీ, నీలపట్టబర్డశాంక్చురీ, ఉండవల్లి గుహలు, అమరావతి బౌద్స్థూపతదితపర్యాటప్రాంతాలబోలెడన్ని ఆంధ్రాష్ట్రంలనెలకొని ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి