40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్ర స్కలనమౌతుందని బాధపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగ పిండిలో కొంచెం ఖర్చూరం, పాలపిండి కలిపి ప్రతి రోజూ రెండుపూటలా తీసుకుంటే శీఘ్ర స్కలనం హరించడమే కాకుండా బలం కూడా వస్తుంది.
గజ్జి, చిడుము, తామర కలవారు ప్రతిరోజూ శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు మటుమాయమవటమే కాకుండా దేహానికి, ముఖానికి కాంతి వస్తుంది. మొటిమలు నశిస్తాయి.