ఇందులో అర స్పూన్ నిమ్మరసం, శెనగపిండి వేసి ఫేస్ప్యాక్లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద, మెడ మీద రాసుకుని పావుగంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి.
అలాగే పొడి చర్మానికి: మిక్సీ పట్టిన ఖర్బూజ పండు గుజ్జులో కొద్దిగా పాల మీగడ, ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకుంటే చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. ఎండాకాలంలో చర్మం నిర్జీవం అయిపోకుండా మెరుస్తుంటుంది.