కాల్డ్రాప్ అయిన ప్రతిసారి సంబంధిత టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ట్రాయ్ గతేడాది అక్టోబర్ 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు మూడు కాల్డ్రాప్లకు ఒక రూపాయి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.