తాజాగా, వీరిద్దరి కుటుంబాలు ఓ వారం క్రితం కలిశాయట. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కలకు ముడివేస్తేనే మంచిదని ఇరు కుటుంబాలు ఓ అభిప్రాయానికి వచ్చాయని ముంబై మీడియా పలు కథనాలను ప్రచారం చేస్తోంది. ఈ కథనాలే నిజమైతే, టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ త్వరలో ఓ ఇంటివాడు కావడం ఖాయం.