జనం ఏ మాత్రం కొనుగోళ్లకు తొందరపడటం లేదు. ఖరీదైన వస్తువులను కొనుగోళు చేసేందుకు ముందడుగు వేయట్లేదు. దీంతో అమ్మకాలు క్షీణిస్తున్నారు. దీనికితోడు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాలు చూస్తే మున్ముందు ఇంకా పతనావస్థ ఉందనే అభిప్రాయం కలగక మానదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తుంది.