ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సిహెచ్

సోమవారం, 4 మార్చి 2024 (22:58 IST)
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.
పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.
బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది.
పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
నారింజ, నిమ్మకాయలు అధిక ఆమ్లతను కలిగి ఉంటాయి కాబట్టి, వాటిని తిన్న వెంటనే నీరు త్రాగితే ఛాతీలో చికాకు కలిగిస్తుంది.
యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్ట మందగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు