ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి.
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.
సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.
ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఎర్ర రక్త కణాలకు అవసరమైన ఇనుమును కలిగి ఉంటుంది