×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
దంతాలను శుభ్రం చేసే ముళ్ల గోరింట
బుధవారం, 25 జనవరి 2023 (13:02 IST)
ముళ్ల గోరింట మొక్క పూలు చాలా అందంగా వుంటాయి. ఐతే ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా మెండుగా వున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.
ముళ్ల గోరింట మొక్క వేర్లతో పళ్లు తోముకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.
చర్మ సమస్యలైన గజ్జి, తామర, దురద వున్నవారు వీటి ఆకుల పేస్టును రాసుకుంటే తగ్గుతాయి.
దంతాలపై గార, పసుపుగా వుండటం పోవాలంటే ముళ్ల గోరింట ఆకుల పేస్టులో కొంచెం ఉప్పు కలిపి తోముకుంటే ప్రకాశవంతమవుతాయి.
నోటి దుర్వాసన పోయి ఫ్రెష్గా వుండాలంటే ఈ ఆకుల డికాషన్ చేసుకుని పుక్కిలిస్తే సరి.
ముళ్ల గోరింట బెరడు ఎండబెట్టి పొడిచేసి ఒక చెంచా తీసుకుంటే ఒళ్లు నొప్పులు, అధిక కొవ్వు తగ్గుతాయి.
మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువుంటే వాటి ఆకుల పేస్టును నొప్పి వున్నచోట రాస్తే నొప్పి, వాపులు తగ్గుతాయి.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
బ్రెయిన్ బూస్ట్ ఫుడ్ ఏంటో తెలుసా?
పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలిపి సేవిస్తే?
క్యాప్సికమ్ తింటుంటాము కానీ అందులో ఏముందో తెలుసా?
సీడ్లెస్ నల్ల ద్రాక్ష తింటే ప్రయోజనాలు ఏమిటి?
పచ్చి మామిడి పండ్లను తింటే?
తాాజా వార్తలు
తెలంగాణలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు.. శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్..
సోమాజిగూడ వైన్ షాపులో మంటలు.. ఎలా జరిగింది?
Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్
వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్
శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ
టాలీవుడ్ లేటెస్ట్
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA) లకు ఎంపికైన చిరంజీవి, నాగచైతన్య, రష్మిక మందన్నా
కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు... ఎగ్ లెస్ కేకే కట్ చేశాం.. దువ్వాడ శ్రీనివాస్
శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్
Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్ పూర్తి
Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా
యాప్లో చూడండి
x