Sanmanam to Dr. L. V. Gangadhar Shastri
సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం భగవద్గీత అని, ఇది సకల శాస్త్రాల సమాహారమని, గీత ఒక్కటి చదివితే పరమాత్మ తత్త్వం వంటబట్టినట్టేనని గంగాధరశాస్త్రి అన్నారు. గీతను చదివి, అర్ధం చేసుకుని, ఆచరించి , ప్రచారం చేయడం ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, భారత దేశాన్ని , హిందూ మతాన్ని, మన దేవీ దేవతలను ఎవరు అవమానపరచినా ఉపేక్షించరాదని అన్నారు.