ఐపీఎల్ 11, జియో ధనాధన్ లైవ్ షో స్టార్ట్(ఫోటోలు)

గురువారం, 5 ఏప్రియల్ 2018 (18:40 IST)
ఐపీఎల్ 2018 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టాక్ షోలు, కామెడీ షోలు ప్రారంభమవుతున్నాయి. క్రికెట్, గ్లామర్, వినోదాన్ని రంగరించి జియో ధనాధన్ లైవ్ షోకి శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం పాపులర్ కమెడియన్ సునీల్ గ్రోవర్ సహా పలువురు నటీనటులు, కపిల్ దేవ్ ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేశారు. కాగా ఐపీఎల్ 11వ సీజన్ పోటీలు శనివారం మార్చి 7 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఫోటోలు చూడండి.










 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు