సాధారణంగా దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్ థీమ్తో మండపం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారికి బంగారంతో తయారు చేసిన చీర అందరికీ ఆకట్టుకుంటోంది.