గుజరాత్, కశ్మీర్ల పాలిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసాయి. కాశ్మీర్ లోయలో జరుగుతున్న అత్యాచారాలు బయటపడకుండా ఉండేందుకే పాక్పై మోడీ బురద జల్లుతున్నారు. కాశ్మీరీలు తమ హక్కులను కూడా సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. పాకిస్థాన్లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం, వారి విధానాలవల్లే పాక్ మరింత బలహీన పడుతోందన్నారు.