ఆమె జీవించి ఉన్న సమయంలో జరిగిన పలు సంఘటనలే అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలకు ఆజ్యంపోశాయన్నారు. ఆ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితుల గురించి మీకు పూర్తిగా తెలియదు. అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు.