అదేసమయంలో రాష్ట్రంలోని జైలుకొచ్చేవారంతా నేరస్థులేనని డేర్ కామెంట్స్ చేశారు. పరప్పణ అగ్రహార జైలులో ఏ, బీ అంటూ రెండు రకాల గదులు ఉండవని, జైల్లోని గదులన్నీ ఒకేలా ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా ఖైదీలంతా ఉన్నట్టుగానే శశికళ కూడా ఉన్నారని, అలానే ఆహారం కూడా అందజేస్తున్నట్టు చెప్పారు.