సొలి సొరాబ్జీ 1930లో ముంబైలో జన్మించారు. 1953లో బాంబే హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1971లో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా గుర్తించింది. తర్వాత కొంతకాలానికి ఆయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. మొదటిసారి 1989-90, రెండోసారి 1998-2004 వరకు ఏజీఐగా వ్యవహరించారు.
మరోవైపు, బాలీవుడ్ ప్రముఖ నటుడు రణధీర్ కపూర్కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 74 ఏళ్ల రణధీర్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.