ఇక్కడ ట్విస్టేంటటే.. కావ్యామాధవన్ అనే యువతి అరవింద్కు తెలిసిన అమ్మాయే. కానీ తన వ్యక్తిగత జీవితానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అరవిందే ఈపని చేశాడని ఆమెకు తెలియదు. ఇక పోలీసుల విచారణలో మోసగాడు అరవిందేనని తేలిపోయింది. సైబర్క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.