స్కంద షష్టి అనేది ప్రతి సంవత్సరం కుమార స్వామికి అంకింతం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకునికి తమ్ముడిని స్కంధుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కంద షష్టి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, ఆయన ఆశీర్వాదం పొందడానికి దేవతను పూజిస్తారు.