అనే శ్లోకమును స్తుతిస్తూ పితృదేవతలకు అర్ఘ్య ప్రదానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ద్వాదశి రోజున శుచిగా స్నానమాచరించి నారాయణుడిని పూజించి, పితృదేవతలకు అర్ఘ్యమివ్వాలని వారు చెబుతున్నారు. ఈ రోజున విష్ణుపూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.