అవి జేబులో ఉంటే దరిద్రం వెంటాడుతుందా?

సోమవారం, 25 జూన్ 2018 (12:12 IST)
మనం రోజు దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందని పరిశోధలో వెల్లడైంది. అదే పర్స్ చినిగిపోయిన తరువాత కూడా అలాగే వాడితే మనకు దరిద్రం పట్టుకుంటుందట. కొంతమంది పర్సు చినిగిపోయినా అచ్చొచ్చిందని అలాగే వాడుతుంటారు. కానీ అది మంచిది కాదు. చినిగిపోయిన పర్సును వెంటనే మార్చేయాలి.
 
అలాగే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టిన తరువాత జేబులో పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. కానీ అలా పెట్టుకోకూదట. వాటి కారణంగా చెడు ప్రభావం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా అదృష్టం బదులు దురదృష్టమే మన వెంట తిరుగుతుంది. డబ్బులను జేబులో చిందర వందరగా మడతులు పడినా అలానే పెట్టుకుంటారు. 
 
కానీ అలా మడిచిన నోటు, చిందరవందరగా పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది జర్నీ చేసే సమయంలో తినుబండారాలు కొంటూ ఉంటారు. మిగిలిన వాటిని జేబులో పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే తినడానికి తిండి దొరక్క ఇబ్బందుల పడే అవకాశం కూడా ఉందని పరిశోధలలో తెలుపుబడెను. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు