తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మూతపడనుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) శ్రీవారి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది. ఈ కారణంగా, భక్తులకు దాదాపు 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రహణం ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.