బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

శుక్రవారం, 15 మే 2015 (10:16 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,300 ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,030 వెండి కిలో ధర రూ.38,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.39,600గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,650, వెండి కిలో ధర రూ.38,800గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,780, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,900, వెండి కిలో ధర రూ.39,300గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.38,400గా ఉంది.

వెబ్దునియా పై చదవండి