బేగం పేటలోని ఓ హోటల్లో బస చేశాడు. అనంతరం ఆ మహిళను ఆ హోటల్కు రప్పించి మాట్లాడాడు. తనకు చాలా ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని బాగా నమ్మించాడు. ఆ తర్వాత ఆమెను తన మాయలోకి దింపి అత్యాచారం చేశాడు. సంపాదన కోసం పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు కావాలని ఆమె వద్ద లక్షల్లో కాజేశాడు.
ఆపై ముంబైకి పారిపోయాడు. అనంతరం ఆ మహిళ ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావ్, డబ్బులు విషయం ఏమైంది అని అడగ్గా.. ఆమెను బెదిరించాడు. ఆమెతో కలిసి న్యూడ్గా దిగిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బయపెట్టాడు.