జగిత్యాలలో కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ..

బుధవారం, 7 డిశెంబరు 2022 (12:53 IST)
సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. జగిత్యాలలో తెరాస పార్టీ కార్యాలయంలో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆపై నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. 
 
మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇక కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు రెండు లక్షల మందికిపైగా తరలిరానున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు