అలాగే, మహారాష్ట్రకు అశోక్ చవాన్, గుజరాత్కు భరత్ సిన్హా సోలంకి, ఢిల్లీకి అజయ్ మాకెన్, జమ్మూ కాశ్మీర్కు గులామ్ అహ్మద్ మీర్ పేర్లను ఏఐసీసీ ఎంపిక చేసింది. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్య ఉండగా, ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించింది.