ప్రస్తుతం తులసి తమిళంలో జీవాకు జంటగా 'యాన్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా గురువారం రిలీజ్ అవుతుంది. 'యాన్' చిత్రం హీరోయిన్గా తనకు కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రంలో, తనది నటనకు ఆస్కారమున్న పాత్ర అని, ఛాలెంజ్గా తీసుకుని ఆ పాత్రను పోషించానని తులసి చెబుతోంది.