ఉబ్బితబ్బిబ్యయి పెద్దాయన ఆశీస్సులు అందుకున్నానని శ్రీనువైట్ల నేడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గతంలో ఉషాకిరణ్ మూవీస్తో 'ఆనందం' అనే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. గతంలో కూడా 'బాహుబలి' సినిమా షూటింగ్లోనూ రామోజీరావుగారు అక్కడకు వచ్చి వారి సెట్కు ఆకర్షితులయ్యారు.