ఇక విశాల్, అభినయ కలిసి పూజ, మార్క్ ఆంటోనీ సినిమాల్లో నటించారు. చిన్నప్పటి నుంచి మూగ, చెవిటి అయిన అభినయ తనపై ఉన్న నమ్మకం వల్లే నేడు నటిగా రాణిస్తోంది. ఆమె విజయానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల మద్దతు అని చెప్పవచ్చు. 2008లో 'నేనింతే' అనే తెలుగు సినిమాతో అభినయ తొలిసారిగా నటించింది.