అది చూసి చాలా ఎగ్జయిట్ అయ్యా: రకుల్ ప్రీత్ సింగ్

సోమవారం, 18 ఏప్రియల్ 2022 (16:34 IST)
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్ దేవగణ్ తో నటించిన రన్ వే 34 చిత్రంలో ఆ సీన్ చూసి తను చాలా ఎగ్జయిట్ అయ్యిందట. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

 
ఈ చిత్రంలో తన పాత్ర ఆకట్టుకునేదిగా వుంటుందని చెప్పింది. పెర్ఫార్మెన్సును చూపించగల పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శకనిర్మాతలు థ్యాంక్స్ చెప్పిన ఈ భామ ట్రెయిలర్‌తో పాటు తన తాజా ఫోటోలను కూడా షేర్ చేసింది.

Omgggggg this is so heartwarming!!! Thankyou to all of you love u all https://t.co/uEUr4YoSmr

— Rakul Singh (@Rakulpreet) April 18, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు