2025 సంవత్సరం రాశీ ఖన్నాకు ఆశాజనకంగా మారుతోంది. వరుస పరాజయాలతో గడిపిన ఆమె, మరోసారి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు చేస్తోంది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రంలో నటించింది. ఇప్పుడు, ఆమె ఫర్హాన్ అక్తర్ సరసన ఒక కొత్త బాలీవుడ్ చిత్రంలో నటించనుంది.