Akkineni Chaitanya, shobhita
చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తాండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను విశాఖపట్నంలో అట్టహాసంగా విడుదల చేశారు. బన్నీ వాసు నిర్మాతగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా చూశానని, సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు.