Chiranjeevi and Venkatesh
80వ దశకంలోని నటీనటులు అంతా కలిసి ఒకరోజు కలిసి తమ ఆనందాన్ని తన పార్టీలో పంచుకుంటుంటారు. గతంలో హైదరాబాద్ లో ఖుష్బూ, రాధిక, రాధ తదితరులంతా కలిసి కిట్టీ పార్టీలో పాల్గొన్నారు. ఇలా ప్రతి ఏడాది ఇలా ఏదో ఒక చోట కలిసి రీయూనియన్ గా తమలోని ఎనర్జీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈసారి 80ల నాటి పునఃకలయిక చెన్నైలో జరగనుంది.