Pradeep Ranganathan, Naveen Yarneni, Y Ravi Shankar
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడే.. తో తెలుగులోనూ యూత్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు డ్యూడ్ అనే సినిమాను చేశాడు. తెలుగులోనూ నిన్న విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొందని సక్సెస్ మీట్ నిర్వహించారు.