Nagarjuna, Shekhar Kammula, Pushkar Ramohan
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. కుబేర మూవీ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున 'కుబేర'కు తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు.