2022లో విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఓదెలా-2 రాబోతుంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ బ్యానర్పై సంపత్ నంది, కథను అందిస్తూ నిర్మించారు. చీకటి రాజ్యమేలినప్పుడు మరియు ఆశ మసకబారినప్పుడు 'శివశక్తి' మేల్కొంటుంది అంటూ మేకర్స్ తమ చిత్రం సారాంశాన్ని ముక్తసరిగా వెల్లడించారు. ఇక హైదరాబాద్లో జరిగే ఈవెంట్ ఫుల్ వారం ప్రమోషన్ల కోసం ఆమె వచ్చింది. అనంతరం హిందీ సినిమా షూట్ లో జాయిన్ కానున్నారు.