కాగా, రుద్రమదేవి.. ఒక్కరోజులోనే 9 కోట్ల షేర్ రావడం విశేషం. నైజాంలో తీసుకున్న దిల్ రాజు ఆనందం వ్యక్తం చేస్తూ.. కాకతీయుల కాలం నాటి చరిత్రను తెరకెక్కించిన గుణశేఖర్ను అభినందిస్తూ... ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. నైజాంలో 3.5కోట్లు, సీడెడ్లో 1.55కోట్లు, ఉత్తరాంధ్రలో 70 లక్షలు కాగా, ఉభయగోదావరి జిల్లాల్లోనూ నెల్లూరులో బాగానే వసూలు అయినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి.