గౌతమీపుత్ర శాతకర్ణికి సినిమాకు తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిషను నాయికగా తీసుకోనున్నట్లు సమాచారం. శాతకర్ణి సినిమాలో శ్రేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం బాలయ్య 101 సినిమాలో ఆమెనే ముందుగా తీసుకోవాలనుకున్నారు. కానీ ప్రస్తుతం త్రిషను పూరీ జగన్నాథ్ బాలయ్యతో రొమాన్స్ చేయించేందుకు రెడీ అయిపోయాడు.