కృష్ణవంశీ "నక్షత్రం" సినిమా ట్రైలర్ (Video)

గురువారం, 6 జులై 2017 (10:52 IST)
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యాజైశ్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్, జేడీ చక్రవర్తి, పూనం కౌర్ వంటి భారీ తారగణం నటిస్తున్నారు. ఈ చిత్రం జూలైలోనే విడుదల కానుంది.
 
అయితే కొన్నాళ్ళుగా ఈ సినిమా పనులు నడుస్తూనే ఉండగా, బుధవారం సాయంత్రం ఆడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్టు చూపించాడు. 
 

వెబ్దునియా పై చదవండి