బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో...
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి విశాఖపట్నం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్...
తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని ఇది నిజమో కాదో వైపీ సుబ్బారెడ్డి అతని...
మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మోటరోలా నుండి వచ్చిన ఈ ఫోన్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే అది భారతదేశంలో తన ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ధరను తగ్గించింది....
ద్విచక్ర వాహనం నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు నిత్యం చెబుతూనే వుంటారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నప్పుడు పొరబాటున ఎక్కడైనా...
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది....
మామిడి పండ్లు భారతదేశం అంతటా వేసవిలో అందరూ ఎంతో ఇష్టపడి తీసుకునేవి. చాలామంది మామిడి పండ్లను పెరుగుతో కలపడం ఒక క్లాసిక్ కాంబినేషన్. స్మూతీలు, షేక్‌లలో లేదా...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి....
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత వార్షిక టోల్ చెల్లింపు వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది భారతదేశ...
తన భార్య, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేటాయించిన శాఖ నుంచి పైసా ఆదాయం లేదని, ఆమెకు తానే నెలకు రూ.5 లక్షలు పంపుతానని కాంగ్రెస్ నేత కొండా మురళి...
భారతదేశ వైవిధ్యభరిత సంగీత వారసత్వాన్ని వేడుక చేసుకునే వేదిక అయిన కోక్ స్టూడియో భారత్, తన మూడవ సీజన్‌లో శక్తివంతమైన స్వరంతో ప్రేక్షకులతో ఆకట్టుకునేందుకు...
తిరుపతిలోని టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం టిటిడి ఈఓ జె శ్యామలారావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి అలిపిరి...
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం...
హైదరాబాద్: టెక్ ఆధారిత ఆరోగ్య సేవా ప్లాట్‌ఫాం ప్రిస్టిన్ కేర్ (Pristyn Care) ఈరోజు నగరంలో తన తొలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడంతో హైదరాబాద్...
మహారాష్ట్రలోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఒక భావోద్వేగ క్షణం దేశవ్యాప్తంగా ఎందరో హృదయాలను దోచుకుంది. 93 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి సాదా తెల్లటి ధోతీ-కుర్తా,...
తిరుమ‌ల‌: తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ఉచిత స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు...
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పాపా" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ శ్రీమతి...
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ద్రోహి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో విష్ణు ఓ ఎమోషనల్ ట్వీట్ వేశారు. తన తనయుడు అవ్రామ్ మంచు తెరంగేట్రం గురించి...
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ టంప్ మరోమారు తన అక్కసును వెళ్లగక్కారు. తనకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో తనకే తెలియదని అన్నారు. ఇరాన్ ఇప్పటికే హద్దులు...