నీ వైపు నా అడుగు
నాతో కలిసి నీ అడుగు
ఏకమై ప్రేమ పయనమై సాగెనులే
నీ కనులతో నా కనులు
నాతో జత కలిసెను నీ కంటిపాపలే
మన నయనాలు ఏకమై కుదిరేలే
నీ కౌగిలి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టిబి) రోగులకు సాయం...
రాత్రి నిద్రలోకి జారుకునే ముందు తాగే టీలో నిద్రమాత్రలు కలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం చేస్తున్న దారుణం ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి...
స్వదేశంలో ఐపీఎల్ పోటీలు మళ్లీ పునఃప్రారంభంకానున్నాయి. అయితే, ఈ టోర్నీలో పాల్గొంటూ వచ్చిన పలువురు విదేశీ క్రికెటర్లు భారత్ పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో స్వదేశాలకు...
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో ఆ ప్రాంతంలోని పర్యాటక పరిశ్రమకు తీరని నష్టం కలిగిస్తోంది. వేలాది మంది నిరుద్యోగులుగా మారారు. ఒకప్పుడు సందడిగా ఉండే...
కల్నల్ సోఫియా ఖురేషిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యురాలు కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షురాలు...
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్ధరిల్లిపోతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన...
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "మిస్టర్ బచ్చన్" మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటి భాగ్యశ్రీ బోర్సే దుబాయ్లో స్కై డైవింగ్ చేశారు. "వన్ లైఫ్...
నవీన్ చంద్ర ఓ సైకో అనే అనుమానం చాలా మందిలో కలిగింది. హైదరాబాద్ లోని అధునాత కాలనీలో తన భార్య ఓర్మా తో నివశిస్తున్నాడు. గ్రేటర్ కమ్యూనిటీలో వుండడంతో అక్కడ...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కోసం పాకిస్థాన్ తరపున యుద్ధ క్షేత్రంలో పోరాడేందుకు టర్కీ తమ అత్యాధునిక డ్రోన్లతో పాటు సైన్య బలగాలను కూడా పంపించింది....
జలియన్వాలా బాగ్ హత్యాకాండ తర్వాత బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది సి శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందించబడింది కేసరి ఛాప్టర్...
Boycott Turkey బోయ్ కాట్ టర్కీ అనేది ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు అమలు చేస్తున్నారు. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ దేశానికి వెన్నుదన్నుగా...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతుల భేటీ అయ్యారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా...
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు ఇపుడు దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు....
సోషల్ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ తెలివైన కోతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ...
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఆయన మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
భారత్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ వదిలిపెట్టింది. 20 రోజులపాటు పాక్లో బందీగానే జవాన్ పీకే షాను పాకిస్థాన్ అధికారులు క్షేమంగా పంపించారు....
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
నటుడు వైష్ణవ్ తేజ్, రీతు వర్మతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్లో ఈ జంట కలిసి కనిపించడంలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని సోషల్ మీడియాలో...
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కింగ్డమ్'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర...