చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితం ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు....
కరీంనగర్: ప్రముఖ ప్రీమియం టైర్లు తయారీ సంస్థ కాంటినెంటల్ టైర్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ ఫ్లాగ్షిప్ కాంటినెంటల్ ప్రీమియం డ్రైవ్ డీలర్షిప్(సిపిడి)ని...
ఆంధ్రప్రదేశ్లోని ప్రజారోగ్యం- కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కేసులు...
దర్శకుడు బాబీ ఇలాంటి క్షణాలు నిజంగా అమూల్యమైనవి అంటూ పేర్కొన్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బాబీ చిరు ఆతిత్యంతో సంతోషానికి గురయ్యారు. మెగాస్టార్...
2026 మార్చి 31 నాటికి సీపీఐ (మావోయిస్టు)ను నిర్మూలించాలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశం గడువుకు ముందే లక్ష్యాన్ని సాధించబడిందని ఛత్తీస్గఢ్ డీజీపీ...
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ YRF...
తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపింది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు...
కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష,...
వేరు శనగ పప్పుల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు వున్నాయి. ఈ వేరుశనగ పప్పును వేయించి బెల్లం పాకలో పోసి చిక్కీల్లా...
రిలయన్స్ జియో భారతదేశ డిజిటల్ దిగ్గజంగా స్థిరపడింది. 5జీ మార్కెట్లో, అలాగే వైర్లెస్ డేటా వినియోగంలో ముందుంది. జియో అపరిమిత డేటా వినియోగం, పెద్ద ఎంటర్ప్రైజ్...
చైనా, బీజింగ్ నుంచి దాదాపు 320 కిలో మీటర్ల దూరంలో వున్న ఫెంగ్యాంగ్ డ్రమ్ టవర్ ప్రసిద్ధి చెందింది. మింగ్ రాజవంశం స్థాపకుడు యు యువాన్జాంగ్ స్వస్థలంగా ఫెంగ్యాంగ్...
పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ పోలీసులను పరుగులుపెట్టించి కర్రలు, బండలతో కొడుతూ వెంటబడుతున్నారు. ప్రజలు దాడి చేస్తుండటంతో పోలీసులు...
గంగానదిలో కొట్టుకుపోవాల్సిన ఓ వ్యక్తి ఓ మహిళ కాపాడింది. అందరూ చూస్తుండగా నదిలో ఆ వ్యక్తి కొట్టుకుపోతుండగా.. అందరూ అలానే చూస్తుండిపోయారు. కానీ ఓ మహిళ మాత్రం...
హైదరాబాద్లోని బండ్లగూడలో డ్యూటీ సమయంలో నిద్రపోతూ ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. బుధవారం రాత్రి కానిస్టేబుల్ షాబాజ్, హోంగార్డ్ ఇమ్రాన్ పెట్రోలింగ్లో ఉన్నారు....
పునరుత్పాదక ఇంధన పరిష్కారాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ సంస్థ, జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, మే 21, 2025 సాయంత్రం జరిగిన ప్రతిష్టాత్మక...
కొరియన్ స్మార్ట్ఫోన్ దిగ్గజం శామ్సంగ్ తన అత్యంత స్లిమ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ను భారతదేశంలో తయారు చేయడం ప్రారంభించిందని కంపెనీ గురువారం...
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ప్రాజెక్టు నిర్మించి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్కి...
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చెట్టుపై బోలెడు పాములు కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఆ వీడియోలో...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ గదిలోనే ఈ దారుణానికి ఇరుగు పొరుగున ఉండే విద్యార్థులు కావడం గమనార్హం. అత్యాచార...